సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ డివిజన్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న భాస్కర్ రావు అనే ఉద్యోగి లంచం…
కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు ఉపాధ్యాయులను డిఈవో సస్పెండ్ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్ డే సందర్భంగా నగరంలో ఆయన అభిమానులు కేకు కోసి.. పేదవారికి అన్నదానం చేపట్టారు.
జనగామ జిల్లాలోని పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు.. పిడుగులతో కూడిన వర్షం కురిసింది.
జనగామ పట్టణ కేంద్రంలో ఉన్న ఫ్లై ఓవర్ పై బైక్ అదుపుతప్పడంతో హోమ్ గార్డుకు తీవ్రగాయాలయ్యాయి..
కరీంనగర్ బల్దియాలో అవినీతి పెచ్చుమీరుతుంది. ముస్లీం పండగలను వదలడం లేదు
చిల్లర పైసలతో నామినేషన్ కు కావల్సిన రూ. 25వేలు చందాల రూపంలో జమ చేసింది.
తస్లీమా ఇండ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చాయి.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది.
జనగామ పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల 1988- 90 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
- జనగామ, కరీంనగర్ జిల్లా వాసుల మృతి.. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్, జనగామ జిల్లా వాసులు మృతి చెందారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రం శివారులో ఇండియన్ గ్యాస్ గోదాం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
టేకుమట్ల మండలం బూర్నపల్లికి చెందిన రైతు కొండ రమేష్ (44) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Sign in to your account